స్వయంభు శ్రీకృష్ణ స్వామిని  దర్శించుకున్న న్యాయమూర్తి

Jul 14, 2025 - 18:32
 0  1
స్వయంభు శ్రీకృష్ణ స్వామిని  దర్శించుకున్న న్యాయమూర్తి

 జోగులాంబ గద్వాల13 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండల్ సద్దలోనిపల్లి గ్రామoలో స్వయంభు శ్రీ కృష్ణ స్వామి  దేవాల యాన్ని శనివారం గద్వాల కోర్టు ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జిస్ నేరెళ్ల వెంకట హైమ పూజిత సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు న్యాయమూర్తికి ఆలయ అర్చకులు  పాండురంగ స్వామి కృష్ణయ్య  ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు, అందుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333