ములుగులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని విజయవంతం చేయగలరు
ముఖ్య అతిథిలుగా విచ్చేస్తున్న టిపిసిసి అధ్యక్షులు-బొమ్మ.మహేష్ కుమార్ గౌడ్ కి ఘన స్వాగతం పలికాలి
గంగారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజానీకం కదలిరావాలి
రేపు అనగా///11/04/2026,శనివారంనాడు ములుగు జిల్లాకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రథసారథి,టీపీసీసీ అధ్యక్షులు-బొమ్మ.మహేశ్ కుమార్ గౌడ్ గారు విచ్చేస్తున్న సందర్భంగా ఉదయం 9:00 గం.లకు ""గట్టమ్మతల్లి దేవాలయం నుంచి DLR ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ""ని విజయవంతం చేసి, అనంతరం సభను వియవంతం చేయటానికై గంగారం మండలంలోని అన్ని గ్రామంలో గ్రామకమిటీ అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు, సర్పంచ్ లు, ఉప-సర్పంచ్ లు,సీనియర్ నాయకులు,జిల్లా మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,అనుభందసంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల సోదరీమణులు, ప్రజాప్రతినిధులు మరియు తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన.
మీ
గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు