మున్సిపల్ ఏఈ సస్పెన్షన్..!

May 21, 2025 - 19:45
 0  2
మున్సిపల్ ఏఈ సస్పెన్షన్..!

అయిజ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న రాజశేఖర్ సస్పెండ్ చేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని పలు వార్డులకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రజలు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిని ల్యాబ్కు పంపారు. నీరు కలుషితం అవుతున్నాయన్న ల్యాబ్ రిపోర్ట్ మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333