మళ్ళీ దొంగలు పడ్డారు

Sep 5, 2024 - 19:35
Sep 5, 2024 - 19:35
 0  15
మళ్ళీ దొంగలు పడ్డారు

జోగులాంబ గద్వాల5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణం రాఘవేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో చోరీ 30,000 రూపాయల నగదు 3 బంగారు ఉంగరాలు అపహరణకు గురైనట్లు తెలియజేసిన ఇంటి యజమాని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333