దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం Sep 23, 2024

Sep 23, 2024 - 18:48
 0  0
దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం  Sep 23, 2024

దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో సోమవారం ఉదయం శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోమం అనంతరం ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో పంచగవ్వ ప్రోక్షణ చేస్తామని, దీని వల్ల భక్తుల్లో అపోహల తొలగిపోతాయని పేర్కొన్నారు. దోషాల పరిహారార్థం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333