తిరుమల తిరుపతి :- రాష్ట్రంలోని అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లో

Sep 23, 2024 - 18:50
 0  1
తిరుమల తిరుపతి :- రాష్ట్రంలోని అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లో

 గత ఐదు సంవత్సరాలుగా జగన్ జంతు కళేబరాల కొవ్వు నెయ్యిని దేవుడు సేవకు వినియోగించారు - గోవింద భక్తులు జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని సింహాచలం అన్నవరం శ్రీశైలం కనకదుర్గా వంటి అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లో జగన్ జంతుకలేవరాల కొవ్వు నేతిని జె గ్యాంగ్ వైఎస్ఆర్ సీపీ నాయకులు స్పెషల్ మార్క్ నెయ్యిగా అన్ని దేవాలయాల అర్చక సేవలోనూ నిత్యం వాడారని దీనిపై కూడా తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ విచారణకు ఆదేశించి దోషులందరినీ ఉరితీయాలని ఇటువంటి సంఘటనలు మక్కాలో జరిగితే వాళ్లను రాళ్లతో కొట్టి చంపేస్తారని శిరచ్చేదం చేస్తారని ఇజ్రాయిల్ వేటికనులలో జరిగితే తుపాకులతో కాల్చి చంపేస్తారని బహిరంగంగా ఉరి తీస్తారని లక్షల సంవత్సరాలుగా ప్రకాశిస్తున్న హిందూ సనాతన ధర్మం కేవలం జగన్ జై గ్యాంగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వారికి మద్దతిచ్చిన ఢిల్లీ పెద్దల వల్లనే మైల పడిపోయిందని దీనికు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శుదీకరణ యాగాలను నిర్వహించి ప్రతి హిందువు అగ్నిప్రదక్షిణలు చేసి క్షమాపణ కోరితేనే గాని అపచారము అరిష్టాలు తొలగవని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు పలువురు గోవింద భక్తులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333