చైర్మన్ చేతుల మీదుగా సన్మానం

Dec 8, 2025 - 20:10
 0  5
చైర్మన్ చేతుల మీదుగా సన్మానం

 ఆలేరు 08 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆలేరు నియోజకవర్గంలో కొణిదెల నరేష్ అధ్యక్షులు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరై వివిధ క్రీడా రంగాల్లో రాణించిన దివ్యంగులను సింగారం రమేష్ ను సన్మానించి గౌరవించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333