కాంగ్రెస్ లో చేరిన మాజీ డైరెక్టర్ కొండవత్రి రాజేందర్

Apr 20, 2024 - 19:20
 0  11
కాంగ్రెస్ లో చేరిన మాజీ డైరెక్టర్ కొండవత్రి రాజేందర్

తెలంగాణ వార్త 20 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలోని నీలకంటేశ్వర ఆలయ మాజీ డైరెక్టర్ కొండవత్రి రాజేందర్ కాంగ్రెస్ ఎంపీ.అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, సదుపాయాల కల్పనకై ముఖ్య నాయకులతో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కేశవేణు,డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్,రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సీనియర్ నాయకులు మునిపల్లి సాయి రెడ్డి,ఎమ్మెల్సీ ఆకుల లలిత,కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333