ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్
అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర రాజకీయ అంశాలపై చర్చ ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు వరకు ఆహ్వానం