ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఐజ బీజేపీ నాయకులు ... 

May 11, 2024 - 19:35
 0  20
ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఐజ బీజేపీ నాయకులు ... 
ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఐజ బీజేపీ నాయకులు ... 
ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఐజ బీజేపీ నాయకులు ... 

జోగులాంబ గద్వాల 11 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  ఇటిక్యాల మండలం లోని షాబాద్ గోపాల్దిన్నె  గ్రామాలలో  పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని , మరియు మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి  పాలనలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ పోతుగంటి భరత్ ప్రసాద్ ని గెలిపించాలని ఇటిక్యాల మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్లా అద్వర్యం లో ప్రచారం చేయడం  జరిగింది._  ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్ మండల ప్రధాన కార్యదర్శి పి ఆర్ పి నాగరాజ్ షాలు అంజి తిరుమల రెడ్డి బీసి రెడ్డి సతీష్ రాజు గోవిందు మహేష్ నారాయణ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333