శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి

Feb 21, 2024 - 18:59
Feb 21, 2024 - 19:01
 0  8
శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి
శ్రీశ్రీశ్రీ జములమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి

జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం జమ్మిచేడు గ్రామం లో వెలసిన జమ్ములమ్మ, పరశురామస్వామి వారి దేవస్థానం  నందు బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణిబండ్ల జ్యోతి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది..ఈ సందర్బంగా ఆమె జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State