శ్రీ శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 

Apr 8, 2024 - 19:49
 0  21
శ్రీ శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 

భక్తుల తో కిటకిటలాడుతున్న పాగుంట వెంకన్న దెవాలయం

 ఘనంగా అమావాస్య పూజలు.

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కేటి దొడ్డి. పాగుంట  లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. పాగుంట స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను అలరిస్తున్నది. ఉదయం దేవాలయంలో  పూజారులు అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎండలు ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్ళు వెయ్యడం జరిగింది.  స్వామి వారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం దాతలు శ్రీ రమ్యా ఇండస్ట్రీస్ అదినెత శ్రీ బండ్ల రాజశేఖరరెడ్డి  నిర్వహించడం జరిగింది.


 ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణాధికారి దెవాలయం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333