శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న అదనపు కలెక్టర్

Jul 15, 2024 - 09:09
 0  5
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న అదనపు కలెక్టర్
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న అదనపు కలెక్టర్

జోగులాంబ గద్వాల 15 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.ఆదశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి సందర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేష్, రవి స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ కాంతమ్మ,డి ఆర్ డి ఓ నర్సింగరావు, చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333