వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు

Aug 18, 2025 - 19:32
 0  59
వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు

 అడ్డగూడూరు 18 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం పాఠశాలలో జాతీయ నూలుపురుగుల మాత్రలను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పి జానయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు వేశారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ పి జానయ్య,ఏఎన్ఎం రమ,ఆశ పిల్లి ఇంద్ర పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333