విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల ఒకరి మృతి"ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు సాయి నగర్ లో విద్యుత్ శాఖ ఆర్.డి.యస్.యస్ స్కీం పనులలో భాగంలో విద్యుత్ శాఖ అధికారులు,కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రోజు వారీ కాంట్రాక్ట్ కార్మికుడు బీర్ సింగ్ 11కేవి కరెంట్ షాక్ తో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ లోకి తరలించగా వైద్య నిపుణులు తీవ్ర ప్రమాదానికి గురౌవ్వడంతో మెరుగైన విజయవాడ కి తరలించే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.