మృతునీ కుటుంబానికి ఆర్థిక సహాయం
సామాజిక సేవ కార్యకర్త సేను రాజేష్
తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 మహబూబాద్ జిల్లా
దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన బరుపటీ రాములు (75) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని సామాజిక సేవ కార్యకర్త శీను రాజేష్ సోమవారం పరామర్శించి ప్రగాఢ సానూబూతిని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో అధైర్యపడొద్దని మృతుడి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి కొంత ఆర్థికసాయం అందించారు.