మృతునీ కుటుంబానికి ఆర్థిక సహాయం

Sep 2, 2024 - 18:32
Sep 2, 2024 - 19:03
 0  1
మృతునీ కుటుంబానికి ఆర్థిక సహాయం

సామాజిక సేవ కార్యకర్త సేను రాజేష్
తెలంగాణ వార్త సెప్టెంబర్ 02 మహబూబాద్ జిల్లా
దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన బరుపటీ రాములు (75) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని సామాజిక సేవ కార్యకర్త శీను రాజేష్ సోమవారం పరామర్శించి ప్రగాఢ సానూబూతిని తెలిపారు.  కుటుంబ పెద్దను కోల్పోవడంతో అధైర్యపడొద్దని మృతుడి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి కొంత ఆర్థికసాయం అందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333