మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని వినతి:బీజేపీ

Jul 16, 2024 - 19:11
Jul 16, 2024 - 22:15
 0  290
మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని వినతి:బీజేపీ

జోగులాంబ గద్వాల 17 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి: గద్వాల పట్టణ:-జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని గద్వాల డిపో మేనేజర్ మంజుల కు మంగళవారం బిజెపి పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. విద్యార్థుల శ్రేయస్సు దృశ్య బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333