సరితమ్మ ను కలిసిన బసాపురం మహిళలు..

Jul 16, 2024 - 19:13
 0  62
సరితమ్మ ను కలిసిన బసాపురం మహిళలు..

గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ను గట్టు మండలం బసాపురం గ్రామానికి చెందిన మహిళలు కలిసి డ్వాక్రా మహిళా లోనూ మంజూరు పట్ల గట్టు బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సరితమ్మ దృష్టికి తీసుకు వచ్చారు... సరితమ్మ స్పందించి వెంటనే చరవాణి ద్వారా బ్యాంకు మేనేజర్ కు మట్లాడగా బ్యాంక్ లో ఎలాంటి సమస్య లేదని, డ్వాక్రా మహిళా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరితగతిన పూర్తి చేసి రుణాలు మంజూరు చేస్తామన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333