మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పరామర్శించిన

 మాజీ ఎమ్మెల్యే డా"గాదరి కిశోర్ కుమార్

Sep 1, 2025 - 19:07
 0  175
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పరామర్శించిన

అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మండల కేంద్రంలోని తన నివాసంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333