బీటి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కి వినతి పత్రం అందజేసిన ... కొలిశెట్టి బుచ్చి పాపయ్య

Mar 16, 2024 - 21:03
 0  3
బీటి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కి వినతి పత్రం అందజేసిన ... కొలిశెట్టి బుచ్చి పాపయ్య
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న కొలిశెట్టి పిచ్చి పాపయ్య

మునగాల 17 మార్చి 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మండలంలో మునగాల నుండి తాడ్వాయి వయో మొద్దులచెరువు వరకు సుమారు 3 కోట్లు వరకూ బిటి రోడ్లు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సచివాలయంలో మండల వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,బిటి రోడ్లు ఎస్టిమేషన్ కాపీని చీఫ్ సెక్రటరీ పంపించారని తెలిపారు.‌

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State