బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి  సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరిన

మాజీ ఎంపీ డా౹౹ మంద జగన్నాథ్ ...

Apr 17, 2024 - 20:09
Apr 17, 2024 - 20:09
 0  121
బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి  సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరిన

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- రాజస్థాన్ లోని ఆళ్వార్ నందు బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి  సమక్షంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్  ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరిన మాజీ ఎంపీ డా౹౹ మంద జగన్నాథ్. ఈ సందర్భంగా బెహన్ జీ మాయావతి  మాట్లాడుతూ
సామాజిక న్యాయం కోసం బీఎస్పీ పార్టీ త్రీవంగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగస్వామ్యం అయ్యినందుకు ధన్యవాదాలు తెలిపారు.. నేను ఆశిస్తున్నాను గతంలో మీరు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన విదంగానే ఈసారి కూడా బహుజనుల సహకరంతో ఎన్నికై రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State