బియ్యపు గింజ పై శ్రీరామ నామం

Apr 16, 2024 - 19:32
 0  22
బియ్యపు గింజ పై శ్రీరామ నామం

జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  పురపాలిక పరిధిలోని పర్దీపూర్ గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి 35 వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాసి తన రామ భక్తిని చాటుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న రాములోరి కళ్యాణానికి బియ్యపు గింజలను పంపుతున్నట్లు మంగళవారం ఆయన తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333