ప్రజా దర్బార్ క్యాలెండర్ ఆవిష్కరించిన డిపిఆర్ఓ

Jan 22, 2025 - 20:13
 0  3
ప్రజా దర్బార్ క్యాలెండర్ ఆవిష్కరించిన డిపిఆర్ఓ

జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల్. జిల్లా కేంద్రంలోని డిపిఆర్ఓ ఆఫీస్ నందు ప్రజా దర్బార్ దినపత్రిక 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ను జోగులాంబ గద్వాల జిల్లా డిపిఆర్ఓ ఆరీఫుద్దీన్ బుధవారం ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి పంపే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ విలేఖరులు లవకుశ అలియాస్ శివ, అలంపూర్ రిపోర్టర్ బాబా, జర్నలిస్టులు ముకుందరావు, జాన్, మన్నాపురంరాముడు, బలరాం, కృష్ణ, రాముడు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333