ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేడు.. మధ్యాహ్న భోజనం లేదు

Aug 24, 2024 - 17:38
Aug 24, 2024 - 17:38
 0  1
ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేడు.. మధ్యాహ్న భోజనం లేదు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ పంచాయతీలోని గొట్టిగోండ్ గూడ తండా ప్రాథమిక పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యా వాలంటీరు ఉండేవారు.

ఉపాధ్యాయుడు అనారోగ్యంతో జూన్ నెలలో మృతి చెందగా, విద్య వాలంటీరును ప్రభుత్వం తొలగించడంతో ఆ పాఠశాలలో పాఠాలు చెప్పేవారు లేరు.. దీంతో పిల్లలు రోజు పాఠశాలకు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం లేదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333