పేపర్ ప్లేట్ కంపెనీ మిషిను ప్రారంభించిన కడియం రామచంద్రయ్య

Oct 6, 2024 - 18:44
 0  3
పేపర్ ప్లేట్ కంపెనీ మిషిను ప్రారంభించిన కడియం రామచంద్రయ్య

అడ్డగూడూరు 06 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌల్లరామారం గ్రామంలో పేపర్ ప్లేట్ కంపెనీక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య పేపర్,పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమ(చిన్నతరహా పరిశ్రమ) తోట ఎంటర్ ప్రైజెస్ ను ప్రారంభించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య పాల్గొని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు సౌకర్యార్థం ప్రజలకు ఈ పరిశ్రమ ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండాలని కోరారు.మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి వెల్దేవి గ్రామం బి జె వై ఎమ్ మండల అధ్యక్షులు గోలి సుమన్, వెల్దేవి బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు రాచకొండ శ్రావణ్ కుమార్.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సైదులు,పార్టీ అభిమానులు కార్యకర్తలు,మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333