నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని, కలిసిన కాంగ్రెస్ శ్రేణులు 

Jul 27, 2024 - 20:48
 0  1
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని, కలిసిన కాంగ్రెస్ శ్రేణులు 

-- వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్,గంధం రాజశేఖర్ నాయకులు  

 వనపర్తి జిల్లా ప్రతినిధి 27జులై- తెలంగాణ వార్త:-- హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని, శనివారంరోజు మర్యాదపూర్వకంగా కలిసిన, వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, అనంతరం అందరితో కలిసి పలు విషయాలపై మాట్లాడుకోవడం జరిగింది.గంధం రాజశేఖర్, టిపిసిసి కాంగ్రెస్ పార్టీ,వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, ద్యారపోగు వెంకటేష్, వీరపాగ కరుణాకర్,  కొమ్ము పవన్ కుమార్ కలిశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333