త్రాగునీటి వనరులపై అవగాహన సదస్సు

Feb 20, 2024 - 19:17
Feb 20, 2024 - 21:25
 0  8
త్రాగునీటి వనరులపై అవగాహన సదస్సు

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు  వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడిని నివారించుట కొరకు పంచాయతీ కార్యదర్శులకు మరియు వాటర్ మెన్ లకు అవగాహన సదస్సు నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి (EE), MPDO, MPO, MEO, AE (PR), AE మిషన్ భగీరథ, AE గ్రిడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ వాటర్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State