రాయితీపై కంది విత్తనాలు మరియు మినప విత్తనాలు అందుబాటులో ఉన్నవి ఏవో రవికుమార్.

Aug 11, 2026 - 16:41
 0  11
రాయితీపై కంది విత్తనాలు మరియు మినప విత్తనాలు అందుబాటులో ఉన్నవి ఏవో రవికుమార్.

జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలము  లో రాయితీపై కంది విత్తనాలు మరియు మినుములు విత్తనాలు అందుబాటులో ఉన్నవి ఏవో రవికుమార్ వెల్లడించారు. 
1. PRG-176 అను కంది రకము  నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
 రాయితీ 120 రూపాయలు  రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 141 ప్యాకెట్లు 

2. LRG-52 అను కంది రకము 
నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
 రాయితీ 120 రూపాయలు 
రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 125 ప్యాకెట్లు 

3. Asha అను కంది రకము 
నాలుగు కేజీల ప్యాకెట్ పూర్తి ధర 520 రూపాయలు
 రాయితీ 120 రూపాయలు 
రైతు చెల్లించవలసినది 400 రూపాయలు అందుబాటులో ఉన్న స్టాకు 125 ప్యాకెట్లు 
4. మినుములు విత్తనాలు VBN-8 రకము నాలుగు కేజీల పాకెట్ పూర్తి ధర 528 రూపాయలు. రాయితీ 120 రూపాయలు. రైతులు చెల్లించవలసింది 408 రూపాయలు. అందుబాటులో ఉన్న స్టాక్ 62 ప్యాకెట్లు 

 విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ఏవో రవికుమార్ మండల ప్రజలని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333