తిరుమల శ్రీవారి సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్

Mar 21, 2025 - 19:51
 0  7

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.  ఈరోజు తెల్లవారు జామున ఉదయం స్వామి వారిని అభిషేకం సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.  స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.  టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333