ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

Mar 13, 2024 - 20:49
 0  6
ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

రాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మంగళవారం వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు తీర్మానం చేయనున్నట్లు తెలిపింది. కట్టుదిట్టమైన షరతులతో రైతుల సభకు అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333