చేవూరి పద్మ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కరుణాకర్

నాగారం 23 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన బీజేపీ మండల కన్వీనర్ యల్లాచారి అత్త చేపూరి పద్మ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కుంభం కర్ణాకర్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ..వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పేరాల బాషా రాములు,సాయిలు,సురేష్ భాషబోయిన యాదగిర, నీలం లింగయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.