ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్

Aug 12, 2024 - 19:33
 0  36
ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్

హనుమకొండలోని నక్కలగుట్ట SBI బ్యాంకు ప్రాంతంలో రూ 6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారికి పట్టుబడ్డాడు.

పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారి ట్రాప్ లో బడ్డ ఇరిగేషన్ AE గోపాల్.

గతంలో చేసిన వర్కులకు రూ 10వేలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ AE గోపాల్

AE గోపాల్ గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333