అమెరికా తర్వాత రెండో స్థానం మనదే

Apr 16, 2026 - 20:00
 0  1
అమెరికా తర్వాత రెండో స్థానం మనదే

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ప్రకారం  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ప్రపంచ వేదికపై సత్తా చాటుతోంది...

అత్యధిక సంఖ్యలో ఏఐ రచయితలు, ఆవిష్కర్తలు కలిగిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది... 

గతేడాది 50,460 మంది నిపుణులతో భారత్ ఈ ఘనత సాధించడమే కాకుండా AI రంగంలో ఏకంగా 4.09 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించింది... 

AI అభివృద్ధిలో భారత్ గ్లోబల్ హబ్ గా ఎదుగుతోంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333