ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

Jun 11, 2024 - 20:00
 0  2

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన సాయిరాం (24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మాంచెస్టర్ నుంచి అధికారులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిరాం మృతితో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333