త్రాగినీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: రాజోలి మండల కేంద్రములో ఈ రోజు త్రాగు నీరు చలి వేంద్రం ప్రారంభించిన వ్యవ సాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఈ కార్యక్రమంలోఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ , పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య ,, గ్రామ పెద్దలు దస్తగిరి , ఆసిన్ , గంగి రెడ్డి , వెంకటేష్ , సుధీర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.