ఆయుర్వేద నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని 

Sep 13, 2024 - 17:17
Sep 13, 2024 - 17:18
 0  20
ఆయుర్వేద నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని 
ఆయుర్వేద నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని 

తోరూర్ 13 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-మహబూబాద్ జిల్లా తొర్రురు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య,వార్డు కౌన్సిలర్లు,పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్,సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, సంబంధిత అధికారులు, వైద్యులు,తదితరులు, పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333