ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మొదలైన క్యాబినెట్ మంత్రుల సమావేశం. 

Jul 16, 2024 - 19:08
 0  2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మొదలైన క్యాబినెట్ మంత్రుల సమావేశం. 

గౌ|| ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలతో పాటుగా, మేనిఫెస్టో హామీల అమలు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై క్యాబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333