అమావాస్య రోజు భక్తుల సందడి

Dec 30, 2024 - 18:47
 0  7
అమావాస్య రోజు భక్తుల సందడి

జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి;- మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా సోమవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దేవాలయ పరిసరాలు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాలు అనంతరం భక్తులు అనేకమంది పాల్గొని మొక్కులు సమర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333