అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Apr 25, 2024 - 19:14
 0  10
అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 25 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ లో గురువారము  నూతన అపెక్స్  స్కాన్ సెంటర్ ను గద్వాల  ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి  ప్రారంభించారు. డాక్టర్ ఆన్సర్ ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే స్కాన్ సెంటర్ ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అన్సర్, సనా ఫర్హిన్, హర్షద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోడిగుడ్ల సలాం, సీనియర్ అడ్వకేట్ ఇస్మాయిల్,ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్,జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీద్, గోపి రెడ్డి, రామకృష్ణ శెట్టి ,మోబిన్,మధు, లక్ష్మీకాంత్ రెడ్డి, సీతారాములు, నర్సింహులు, మౌలాలి,రాజు, నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున డాక్టర్లు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333