శ్రీ తిమ్మప్ప స్వామి కి వెండి మొలత్రాడు వితరణ

Jun 16, 2024 - 20:43
Jun 16, 2024 - 21:58
 0  9
శ్రీ తిమ్మప్ప స్వామి కి వెండి మొలత్రాడు వితరణ

జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్.  ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి గట్టుకు చెందిన మధుసూదన్ రావు దంపతులు 85 గ్రాముల వెండి మొలత్రాడును ఆదివారం అందజేశారు. ఆలయ అర్చకుల రవి పూజలు నిర్వహించి స్వామికి అలంకరింప చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State