వసూళ్లకు పాల్పడుతున్న విలేకరులపై కేసు

Apr 6, 2024 - 20:30
 0  14
వసూళ్లకు పాల్పడుతున్న విలేకరులపై కేసు

వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డ ఇద్దరు విలేకరులపై రాయపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులే టార్గెట్గా వసూళ్లకు పాల్పడ్డ సదరు విలేకరులపై బాధిత ఉపాధ్యాయులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333