దేశ సఖ్యత కొరకు ప్రత్యేక ప్రార్థనలు

Apr 8, 2024 - 21:45
 0  2
దేశ సఖ్యత కొరకు ప్రత్యేక ప్రార్థనలు

  తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ *ఆత్మకూర్( యస్ )మండల పాస్టర్స్ పెలోషిఫ్ ఆధ్వర్యంలో దేశం కొరకు ప్రార్ధన* *మండల అధ్యక్షులు రెవ. డా. జి. శాంతయ్య జిల్లా అధ్యక్షులు : బిషప్ దుర్గం ప్రభాకర్సూ ర్యాపేట పట్టణ అధ్యక్షులు : ఇంజమూరి గాబ్రియేల్ని యోజకవర్గం అధ్యక్షులు :రెవ. డా. జలగం జేమ్స్ సోమవారం 08: స్థానిక ఆత్మకూర్ (యస్ ) మండల కేంద్రంలోని నెమ్మికల్ గ్రామం లో డబ్ల్యూ. యం. ఇ. షాలోమ్ ప్రార్ధన మందిరం నందు ఆత్మకూర్ యస్ మండలం అధ్యక్షులు రెవ. డా. జి. శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమనీకి సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ భారత దేశ సమైక్యత కొరకు పాటుపడాలని,భారతదేశం సెక్యులర్ దేశం అనీ అన్నీ మతాలకు, కులాలకు భిన్నత్వం లో ఏకత్వం అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట పట్టణ అధ్యక్షులు ఐ. పి.సి. ఎలషడ్డాయి ప్రార్ధన మందిరం తాళ్లగడ్డ పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ లు పాల్గొని దేశం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. వాక్యపదేశకులు రెవ. డా. పంది మార్కు ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ యడవెల్లి అబ్రాహాము, రెవ. పుల్లూరు బోయాజ్, పాస్టర్ సూరబోయిన దావీదు, శ్యాగ యాకోబు, బానోత్ సుధాకర్, దారావత్ సైదా నాయక్, నకిరేకంటి సైమన్, బొల్లెద్దు మోజెస్, చిల్కూరి బాలరాజు, నర్సింహా చారి,పాస్టర్ రెవ. డా. జలగం జేమ్స్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు