ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ పథకాలు

అందరికీ అందేలా కృషి చేస్తా మాస్టర్ షేక్షావలి ఆచారి

Dec 12, 2024 - 19:10
 0  12
ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ పథకాలు

జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 20204 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ మున్సిపాలిటీ పరిధి నందు 19 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ శేక్షావలి ఆచారి వార్డు నందు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అందరికి అందే విధంగా కృషి చేస్తానని కాలనీవాసులు సహకరించాలని పేర్కొన్నారు ప్రజా పాలన విజయవోత్సవాలలో భాగంగా మాస్టర్ శేక్షావలి ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేకూరుతావని 19 వ వార్డు  ప్రజలతో ప్రజా పాలన  పథకాలను గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333