జోగులాంబ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. రేపు అనగ బుధవారం 09.04.2025 రోజున 33/11 KV వీరాపురం సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 5MVA నుంచి 8MVA కి మార్చుట కొరకు వీరాపురం సబ్ స్టేషన్ పరిధి లోకి వచ్చే గ్రామాలు వీరాపురం ఇండస్ట్రియల్ ఏరియా పుటాన్పల్లి జమ్మిచేడు అనంతపురం ఏరియాలో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది అని తెలియజేస్తున్నాం. కావున రైతులు మరియు వినియోగ దారులు సహకరించగలరు
విద్యుత్ శాక
ADE రమేష్ బాబు
AE శ్రీనివాస్ గద్వాల్ రూరల్ వారు తెలియజేశారు.