**ఖమ్మం స్థానిక 20 డివిజన్లో సమస్యలు తెలుసుకున్న"" యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్*

*తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఈ రోజు సాయంత్రం స్థానిక 20 వ డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు...*
*ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఆశ్రీప్,నాళం సతీష్,అల్లె సాయి కిరణ్,కొదుమూరి ఉమేష్,యలనాటి కోటేశ్వరరావు,కాటేపల్లి క్రాంతి,నల్లమోతు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు....*