ఖమ్మం జిల్లా కలెక్టర్ నందు నల్ల జెండాలతో నిరసన"ఎమ్మార్పీఎస్

Oct 8, 2024 - 11:35
Oct 8, 2024 - 17:42
 0  5
ఖమ్మం జిల్లా కలెక్టర్ నందు నల్ల జెండాలతో నిరసన"ఎమ్మార్పీఎస్

నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో గ్రామ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వర్గీకరణ లేకుండానే డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం గురించి తెలియజేయుటకు మాదిగలలో ఉన్న విద్యావంతులు డీఎస్సీ అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెస్సీ జిల్లా నాయకులు నేలకొండపల్లి మండల ఇన్చార్జి పగిడి కత్తుల వీదయ్య మాదిగ గారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో చెరువు మాదారం గ్రామ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు

ఉద్యమ నమస్కారాలతో

పగిడి కత్తుల వీదయ్య మాదిగ

 ఎంఎస్పి జిల్లా నాయకులు నేలకొండపల్లి మండల ఇంచార్జ్

మాదాసు.వెంకన్న మాదిగ 

 నేలకొండపల్లిMRPS మండల కన్వీనర్

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State