ఆదర్శ పాఠశాల తనిఖీ చేసిన డీఈఓ అశోక్ కుమార్ 

Jun 21, 2024 - 20:38
 0  13
ఆదర్శ పాఠశాల తనిఖీ చేసిన డీఈఓ అశోక్ కుమార్ 

నాగారం జూన్ 21: నాగారం మండల పరిధిలోని పసునూర్ మోడల్ స్కూల్ ను శుక్రవారం సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  తరగతి గదులను పరిశీలించి పాఠ్యాంశాల గురించి మరియు మధ్యాహ్నం భోజనం గురించి అడిగి తెలుకున్నారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు.ఆయన వెంట ప్రిన్సిపల్ కుంట రమేష్ కుమార్  శ్రీనివాస్,రమేష్  యాకమల్లు కార్తిక్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333