హైడ్రాతో హడలెత్తుతున్న  ప్రజలు

Sep 27, 2024 - 08:34
 0  0
హైడ్రాతో హడలెత్తుతున్న  ప్రజలు

తమ ఇల్లు పోతాయంటూ భయబ్రాంతులకు గురవుతున్న సద్దుల చెరువు కట్ట కింద ప్రజలు

తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్ట కింది భాగంలో నెహ్రు నగర్ లో ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారి గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లడంతో వెనుదిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని, తమ ఇళ్ళను కూలిస్తే ఎలా బ్రతకాలని కంటతడి పెడుతూ  మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333