సూర్యాపేట జిల్లాకు చెందిన వివాహిత అనుమానాస్పద మృతి

Feb 23, 2025 - 23:11
Feb 23, 2025 - 23:26
 0  67
సూర్యాపేట జిల్లాకు చెందిన  వివాహిత అనుమానాస్పద మృతి

ఉప్పల్, 23 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.*

HYD రామంతాపూర్లో విషాదం నెలకొంది. పోలీసుల వివరాలిలా.. మద్దిరాల మండలం పొలుమల్లకు చెందిన మనీషా (25) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఏడాది క్రితం ఆమె తుంగతుర్తి మం. వెంపటికి చెందిన సంపత్ ని వివాహం చేసుకుని భర్తతో కలిసి రామంతాపూర్లో ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మనిషా తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333