సీఎం రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మందుల సామెల్

Sep 21, 2024 - 22:52
Sep 21, 2024 - 23:07
 0  33
సీఎం రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మందుల సామెల్

అడ్డగూడూరు 21 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-

తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ హైదరాబాద్ లో శనివారం రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి క్యాబినెట్ సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్ కింట సన్నాలకి 500 రూపాయలు అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.